Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (12:14 IST)
తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందని మందలించిన కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వావి వరుసలు లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించిన యువకుడిని మందలించడం కారణంగా చెన్నైలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, పుళల్, వినాయకపురంకు చెందిన శరవణ్. ఇతనికి గుణసుందరి అనే భార్య వుంది. 
 
శరవణన్ తమ్ముడు లోగు.. గత ఆరునెలల క్రితం మరణించాడు. ఈ నేపథ్యంలో శరవణన్ అన్న కొడుకు గణేశన్‌తో లోగు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎన్నోసార్లు లోగు భార్య, గణేశన్‌తో శారీరకంగా కలిసింది. గణేశన్‌కు వివాహమైనా భార్యతో మనస్పర్ధల కారణంగా ఆమెకు దూరంగా వున్నాడు. అయితే పిన్ని వరుస అయ్యే లోగు భార్యతో రాసలీలలు కొనసాగించాడు. 
 
ఈ విషయాన్ని శరవణన్ భార్య గుణసుందరి తీవ్రంగా ఖండించింది. అంతేగాకుండా గణేశన్‌తో వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆవేశానికి గురైన గణేశన్ గుణసుందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గుణ సుందరి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గణేశన్‌ను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments