నువ్వు తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (12:14 IST)
తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందని మందలించిన కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వావి వరుసలు లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించిన యువకుడిని మందలించడం కారణంగా చెన్నైలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, పుళల్, వినాయకపురంకు చెందిన శరవణ్. ఇతనికి గుణసుందరి అనే భార్య వుంది. 
 
శరవణన్ తమ్ముడు లోగు.. గత ఆరునెలల క్రితం మరణించాడు. ఈ నేపథ్యంలో శరవణన్ అన్న కొడుకు గణేశన్‌తో లోగు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎన్నోసార్లు లోగు భార్య, గణేశన్‌తో శారీరకంగా కలిసింది. గణేశన్‌కు వివాహమైనా భార్యతో మనస్పర్ధల కారణంగా ఆమెకు దూరంగా వున్నాడు. అయితే పిన్ని వరుస అయ్యే లోగు భార్యతో రాసలీలలు కొనసాగించాడు. 
 
ఈ విషయాన్ని శరవణన్ భార్య గుణసుందరి తీవ్రంగా ఖండించింది. అంతేగాకుండా గణేశన్‌తో వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆవేశానికి గురైన గణేశన్ గుణసుందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గుణ సుందరి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గణేశన్‌ను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments