నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతా పారిపోయింది...

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (07:59 IST)
నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఆశా అనే పేరున్న మరో చిరుత కునో నేషనల్ పార్కు నుంచి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, జూ అధికారులు మాత్రం భయపాడాల్సిన పనిలేదని, చిరుతలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని నమ్మపలుకుతున్నారు. అయినప్పటికీ బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం చిరుత భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. 
 
గత యేడాది సెప్టెంబరు నెలలో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు ప్రత్యేక బోయింగ్ విమానంలో తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విడిచిపెట్టారు. భారత్‌లో అంతరించిపోయి జాతుల్లోకి చేరిన చీతాలను 74 యేళ్ల తర్వాత మళ్లీ మన దేశంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో అవి నిర్ధేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్లిపోవడంతో అధికారులు ఆ చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments