Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొకరితో రొమాన్స్.. ప్రియురాలిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (22:42 IST)
తన ప్రియురాలు వేరొకరితో డేటింగ్ చేస్తోందని తెలిసి ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని గోర్బా జిల్లాకు చెందిన తను గుర్రే రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది. అలాగే బలంగీర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సచిన్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. ఈ కేసులో నవంబర్ 21న తనూ కుర్రె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
చాలా చోట్ల వెతికినా తనూ కుర్రె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి తనూ కుర్రె కోసం వెతికారు.
 
స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు అందిన సమాచారం ఆధారంగా ఒడిశాలోని బలంగీర్‌లో కాలిపోయిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
తీవ్ర విచారణ అనంతరం కాలి బూడిదైన మహిళ తనూ గుర్రే అని తేలింది. ఆపై ఒడిశా పోలీసులు సచిన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ప్రేమాయణం నడపటంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు విచారణలో సచిన్ అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments