Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రమండలంపైకి మానవసహిత మిషన్? ఇస్రో ఛైర్మన్ ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (15:04 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా కె. శివన్ నాయర్ కొనసాగుతున్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 చేపట్టారు. అది ఆఖరి క్షణంలో విఫలమైంది. ఈ క్రమంలో ఇపుడు చంద్రయాన్ - 3 ప్రాజెక్టును చేపట్టారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'చంద్రయాన్-3 మిషన్ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంతా సాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, చంద్రమండలం మీదికి మానవ సహిత మిషన్‌ చేపట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కాగా, చంద్రయాన్-3 నిర్మాణం చంద్రయాన్-2 మాదిరిగానే ఉంటుందన్నారు. కానీ చంద్రయాన్-3లో ల్యాండర్‌తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన రోవర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు సజావుగా సాగుతున్నాయి అని వివరించారు. అదేసమయంలో చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణం కోసం దాదాపు రూ.250 కోట్లు, ప్రయోగానికి రూ.350 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments