Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రమండలంపైకి మానవసహిత మిషన్? ఇస్రో ఛైర్మన్ ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (15:04 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా కె. శివన్ నాయర్ కొనసాగుతున్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 చేపట్టారు. అది ఆఖరి క్షణంలో విఫలమైంది. ఈ క్రమంలో ఇపుడు చంద్రయాన్ - 3 ప్రాజెక్టును చేపట్టారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'చంద్రయాన్-3 మిషన్ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంతా సాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, చంద్రమండలం మీదికి మానవ సహిత మిషన్‌ చేపట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కాగా, చంద్రయాన్-3 నిర్మాణం చంద్రయాన్-2 మాదిరిగానే ఉంటుందన్నారు. కానీ చంద్రయాన్-3లో ల్యాండర్‌తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన రోవర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు సజావుగా సాగుతున్నాయి అని వివరించారు. అదేసమయంలో చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణం కోసం దాదాపు రూ.250 కోట్లు, ప్రయోగానికి రూ.350 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments