Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రమండలంపైకి మానవసహిత మిషన్? ఇస్రో ఛైర్మన్ ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (15:04 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా కె. శివన్ నాయర్ కొనసాగుతున్నారు. ఈయన హయాంలోనే చంద్రయాన్-2 చేపట్టారు. అది ఆఖరి క్షణంలో విఫలమైంది. ఈ క్రమంలో ఇపుడు చంద్రయాన్ - 3 ప్రాజెక్టును చేపట్టారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'చంద్రయాన్-3 మిషన్ పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంతా సాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, చంద్రమండలం మీదికి మానవ సహిత మిషన్‌ చేపట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కాగా, చంద్రయాన్-3 నిర్మాణం చంద్రయాన్-2 మాదిరిగానే ఉంటుందన్నారు. కానీ చంద్రయాన్-3లో ల్యాండర్‌తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన రోవర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు సజావుగా సాగుతున్నాయి అని వివరించారు. అదేసమయంలో చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణం కోసం దాదాపు రూ.250 కోట్లు, ప్రయోగానికి రూ.350 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments