Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు పులి... ఎప్పటికీ అలాగే ఉండాలి.. ఎన్డీయే ఫ్యామిలీలోకి స్వాగతం!!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (16:42 IST)
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరేన్ ఎన్డీయే కూటమిలో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికి మరింతగా బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. "చంపాయి సోరేన్.. మీరు పులి. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎన్డీయే ఫ్యామిలోకి స్వాగతం" అంటూ ట్వీట్ చేశారు. దీంతో చంపాయి సోరేన్ ఎన్డీయే కూటమిలో చేరడం ఖాయమని తేలిపోయింది. 
 
మరోవైపు, చంపాయి సోరేన్ బీజేపీతో చేతులు కలుపుతారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే, బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వనప్పటికీ తన ముందు మూడు మార్గాలున్నాయంటూ సుధీర్ఘ లేఖ ఒకటి విడుదల చేశారు. 
 
ఇదిలావుంటే, హిందుస్థాన్ అవామ్ మోర్ఛా అధినేతగా మాంఝీ... ప్రస్తుతం కేంద్ర మంత్రిగా, బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ మంత్రిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments