Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు: ఛత్తీస్‌గఢ్ సర్కారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (15:26 IST)
కరోనా నేపథ్యంలో ఆదాయం పెంచేందుకు ఛత్తీస్‌గఢ్‌ సర్కారు నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య మద్యం ఆన్‌లైన్‌లో డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కరోనా వైరస్ కట్టడికి మద్యం షాపుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆఫ్‌లైన్‌లో మద్యం విక్రయాలు కూడా కొనసాగుతాయి. 
 
రాజధాని నగరంలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఆన్ లైన్ అమ్మకపు సదుపాయాన్ని ప్రారంభించాలని ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు షాపులను శానిటైజ్ చేస్తున్నట్లు కవాసీ చెప్పారు. ృ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments