Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నగరంలో రూ.5వేల కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్-నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 5వేల కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై ఓడరేవు నుంచి వివిధ ప్రాంతాలను కలుపుతూ ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేలా డబుల్ డెక్కర్ వంతెన నిర్మిస్తామని మంత్రి చెప్పారు. 
 
ఈ వంతెన నిర్మాణంతో రాబోయే 25 ఏళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలుండవని మంత్రి పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.3100 కోట్లు కాగా దాని వ్యయం 5వేల కోట్లకు పెరిగింది. చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు.
 
చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రమంత్రి కె. పళనీస్వామితో కలిసి వంతెన గురించి చర్చించారు. నాలుగు లైన్లతో కూడిన వంతెన డిజైన్‌ను అంతర్జాతీయ నిపుణులతో రూపొందించామని మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments