Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో జంక్ ఫుడ్‌కు చెక్..

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:30 IST)
పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్, ఫాస్ట్‌పుడ్‌లను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్‌లో కొవ్వు శాతం అధికంగా వుంటాయి. దీంతో పిల్లల్లో అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా పొట్ట సంబంధిత రుగ్మతలకు కారణమవుతాయి. 
 
ఇలాంటి ఆహారాన్ని చిన్నారులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పట్లేదు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడేందుకు గాను.. పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మేందుకు నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 
 
పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మడం చేయకుండా.. ఇంకా పాఠశాలకు 50 మీటర్ల దూరంలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ అమ్మే షాపులు వుండకూడదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార భద్రత, నాణ్యత నియంత్రణ విభాగం పాఠశాలలకు సర్క్యులర్స్ పంపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments