Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్క్ ధరించనక్కర్లేదు.. కేంద్రం ఆదేశాలు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:40 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించనవసరం లేదని పేర్కొంది. అయితే, ఇక్కడో మెలికపెట్టింది. ద్విచక్రవాహనాలపై, సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వారు ఇకపై మాస్కులు ధరించనక్కర్లేదని పేర్కొంది. అలా వెళుతూ మాస్కులు ధరించని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయొద్దని ఆదేశాలు జారీచేసింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాలా మేరకు తగ్గిపోయాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం చాలా అధికంగా ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47 వేల పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 38 వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
నిజానికి గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా మాస్కులు విధిగా ధరించాలన్న నిబంధన అమలవుతోంది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారి నుంచి పోలీసులు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి శాంతించడంతో మాస్కులు ధరించాలన్న నిబంధనను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments