Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్క్ ధరించనక్కర్లేదు.. కేంద్రం ఆదేశాలు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:40 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించనవసరం లేదని పేర్కొంది. అయితే, ఇక్కడో మెలికపెట్టింది. ద్విచక్రవాహనాలపై, సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వారు ఇకపై మాస్కులు ధరించనక్కర్లేదని పేర్కొంది. అలా వెళుతూ మాస్కులు ధరించని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయొద్దని ఆదేశాలు జారీచేసింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాలా మేరకు తగ్గిపోయాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం చాలా అధికంగా ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47 వేల పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 38 వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
నిజానికి గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా మాస్కులు విధిగా ధరించాలన్న నిబంధన అమలవుతోంది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారి నుంచి పోలీసులు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి శాంతించడంతో మాస్కులు ధరించాలన్న నిబంధనను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments