Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:30 IST)
జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ కంపెనీ (వాప్కోస్) మాజీ సీఈవో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిని నివాసంలో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఒక్క నివాసంలోనే కాకుండా ఢిల్లీ, చండీగఢ్ సహా 19 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడిలో రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసి మంగళవారం రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర కుమార్ గుప్తాపై గతంలో కూడా అనేక రాకలైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments