Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:30 IST)
జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ కంపెనీ (వాప్కోస్) మాజీ సీఈవో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిని నివాసంలో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఒక్క నివాసంలోనే కాకుండా ఢిల్లీ, చండీగఢ్ సహా 19 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడిలో రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసి మంగళవారం రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర కుమార్ గుప్తాపై గతంలో కూడా అనేక రాకలైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments