Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ దూకుడు.. ఏక కాలంలో 12 రాష్ట్రాల్లో సోదాలు

Webdunia
బుధవారం, 3 జులై 2019 (09:29 IST)
సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండో రోజూ సోదాలు కొనసాగిస్తోంది. తాజాగా 14 కేసులకు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 18 నగరాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 
 
సుమారు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి ప్రమోటర్స్‌గా ఉన్న వారిళ్లల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. సోమవారం కూడా సీబీఐ ఇదే తరహా తనిఖీలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. కోల్‌కతాలోని వివిధ 22 చోట్ల సోదాల్లో పాల్గొంది. పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సోదాల్లో పాలుపంచుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం