Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...
, శనివారం, 8 జూన్ 2019 (18:30 IST)
నత్తలా నడుచుకుంటూ వస్తున్నాయి నైరుతి రుతు పవనాలు. తెలుగు రాష్ట్రాల్లోకి 8న వస్తాయనుకుంటే ఇవాళే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. వేసవి ఎండలకు కిందామీదు అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సిందే. 
 
తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో అప్పట్లో వర్షాలు బీభత్సం సృష్టించిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక విగ్రహం నుంచి నీటి చెమ్మ... క్యూకట్టిన భక్తులు