Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీలో పేలుడు... ఏడుగురు కార్మికుల మృతి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (13:16 IST)
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పేలుడు చోటుచేసుకోవడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటుక బట్టిలో చిమ్నీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు.
 
ప్రమాద ప్రాంతంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments