Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీలో పేలుడు... ఏడుగురు కార్మికుల మృతి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (13:16 IST)
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పేలుడు చోటుచేసుకోవడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటుక బట్టిలో చిమ్నీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు.
 
ప్రమాద ప్రాంతంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments