Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాగుపాము.. పది ఉల్లిగడ్డలను మింగేసింది... తర్వాత ఏమైంది?

కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాల

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (11:46 IST)
కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే  కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాలో ఓ నాగుపాము ఉల్లిగడ్డల్ని మింగింది. ఆ తర్వాత వాటిని బయటకు కక్కేసింది. ఈ ఘటన అంగుల్ జిల్లాలోని చెండిపాడ గ్రామంలో జరిగింది. 
 
గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము ఒక కప్పతో పాటు 11 ఉల్లి గడ్డల్ని మింగేసింది. కానీ ఉల్లిగడ్డల్ని మింగడంతో పాము కదలలేని స్థితిలో వుండిపోయింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్‌కు తెలియజేశాడు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న హెల్ప్‌లైన్ వాలంటీర్ ఆ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అది సడెన్‌గా ఉల్లిగడ్డలు కక్కడం మొదలుపెట్టింది. దీన్ని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments