Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టి.. ఈడ్చుకెళ్లిన యువతులు..

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:25 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్ర రాజధాని చండీఘడ్‌, పాటియాలకు ఇద్దరు యువతులు తమ స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువతులపై కేసు నమోదైంది. 
 
పంజాబ్‌కు చెందిన ఈ మహిళలు ఒక కుక్కను తమ స్కూటీకి కట్టేసి లాక్కెళ్లారు. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు సదరు యువతులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 
 
ఆపై కాసేపటికే వాళ్లిద్దరినీ వదిలేశారు. ఈ కుక్కను ఎవరో పెంచకునే వారని, అయితే కొంతకాలం క్రితం దీనికి పిచ్చెక్కిందని ఆ యువతులు ఆరోపించారు. అయితే, నెటిజెన్లు మాత్రం ఆ యువతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments