Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టి.. ఈడ్చుకెళ్లిన యువతులు..

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:25 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్ర రాజధాని చండీఘడ్‌, పాటియాలకు ఇద్దరు యువతులు తమ స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువతులపై కేసు నమోదైంది. 
 
పంజాబ్‌కు చెందిన ఈ మహిళలు ఒక కుక్కను తమ స్కూటీకి కట్టేసి లాక్కెళ్లారు. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు సదరు యువతులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 
 
ఆపై కాసేపటికే వాళ్లిద్దరినీ వదిలేశారు. ఈ కుక్కను ఎవరో పెంచకునే వారని, అయితే కొంతకాలం క్రితం దీనికి పిచ్చెక్కిందని ఆ యువతులు ఆరోపించారు. అయితే, నెటిజెన్లు మాత్రం ఆ యువతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments