Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే కాదు.. కామాంధుడు.. వితంతువుపై అత్యాచారం

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (13:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఓ ఎమ్మెల్యే కామాంధుడుగా మారిపోయాడు. ఓ వితంతువుపై అత్యాచారం తెగబడ్డాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌గఢ్ శాసనసభ స్థానం నుంచి 77 ఏళ్ళ  జోహారీ లాల్ మీనా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన పలుమార్లు ఓ వితంతువుపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ఐపీసీ 376 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  
 
తన వ్యక్తిగత పనుల కోసం ఎమ్మెల్యేలను కలిసేందుకు ఓ మహిళ రెండేళ్ళ క్రితం వెళ్లింది. అపుడు శీతలపానీయంలో మత్తుమందు కలిపి తొలిసారి అత్యాచారం చేయగా, ఆ తర్వాత పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ ఆరోపిస్తోంది. 
 
ఈ క్రమంలో 2019, మార్చి 24వ తేదీన మళ్లీ తన ఇంటికి వచ్చి ఎమ్మెల్యే మీనా తనపై అత్యాచారం చేశాడని బాధిత వితంతువు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ అధికారులు నిందితుడైన ఎమ్మెల్యే మీనాపై ఐపీసీ 328, 384, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments