Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:02 IST)
కర్నాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. రాష్ట్రంలోని కలబురిగి జిల్లా చించోలి బస్టాండులో జరిగింది. ఇక్కడ పార్కింగ్ చేసివున్న కేఏ38 ఎఫ్971 అనే నంబరు కలిగిన ఈ బస్సు బీదర్ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇది ప్రతి రోజూ చించోలి - బీదర్ ప్రాంతాల మధ్య తిరుగుతుంది.
 
ఈ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఈ బస్సును అపహరించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో బస్టాండులోకి వచ్చిన ఓ అగంతకుడు ఈ బస్సను చాకచక్యంగా అపహరించాడు. ఇదంతా బస్టాండులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి గురైన బస్సు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ బస్సు తెలంగాణాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సును అపహరించిన దొంగలు.. తెలంగాణాలోని తాండూరు మీదుగా తీసుకెళ్ళినట్టు గుర్తించారు. అయితే, ఈ బస్సును డిపార్ట్‌మెంట్ వారే అపహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments