Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు హైజాక్ కేసు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఆదేశం

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (23:02 IST)
బుధవారం ఉదయం ఆగ్రాలో జరిగిన బస్ హైజాక్ సంఘటనపై  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివేదిక కోరారు. అదనపు చీఫ్ సెక్రట్రీ(హోం)అవనీష్ అవస్థీ విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆగ్రాలోని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరిండెంట్ (ఎస్ఎస్ పి)ను ఆదేశించారు.
 
ప్రయాణికులందరు సురక్షితంగా ఉన్నారని వారు తమ గమ్య స్థానాలకు వెళ్లిన ఝాన్సీ వద్ద దింపి వేయబడ్డారని తెలిపారు. బస్సును తీసుకెళ్లిన శ్రీరామ్ పైనాన్స్ కంపెనీ చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని యూపీ మంత్రి ప్రతినిధి సిద్దార్థ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం ఉదయం ఠానా మాల్పుర వద్ద డ్రైవర్ మరియు కండక్టర్ బస్సు దిగడంతో పైనాన్స్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు బస్సు మరియు ప్రయాణికులతో బయలుదేరారు.
 
బస్సు కండక్టర్ రాం విశాల్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ బస్సు యజమాని ఎనిమిది వాయిదాలు చెల్లించలేదని అందవల్ల వారు బస్సును తీసుకెళ్లారని పైనాన్స్ సంస్థకు తమకు తెలిపారని చెప్పారు. యాదృచ్చికంగా బస్సు యజమాని మంగళవారం మరణించారు. అతని కుమారుడు బుధవారం బస్సు హైజాక్ జరిగినపుడు దహన సంస్కారాలలో బిజీగా ఉన్నాడనీ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments