Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాలీని ఢీకొన్న బస్సు: 15మంది మృతి.. నలభై మందికి గాయాలు

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (12:01 IST)
ట్రాలీని బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రేవాలోని సుహాగి, పహారీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అరటిపండ్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ఘటనలో గాయపడిన వ్యక్తులను వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
 
బస్సు హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తోందని, ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌ వాసులేనని తెలుస్తోంది. వాలి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments