Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాలీని ఢీకొన్న బస్సు: 15మంది మృతి.. నలభై మందికి గాయాలు

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (12:01 IST)
ట్రాలీని బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రేవాలోని సుహాగి, పహారీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అరటిపండ్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ఘటనలో గాయపడిన వ్యక్తులను వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
 
బస్సు హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తోందని, ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌ వాసులేనని తెలుస్తోంది. వాలి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments