Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రాకర్స్ కాల్చడంపై నిషేధం.. దీపావళి రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకే..

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (19:03 IST)
దీపావ‌ళికి క్రాక‌ర్స్ కాల్చ‌డంతో పాటు వాటి అమ్మకానికి బ్రేక్ వేసేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. కేవ‌లం గ్రీన్ క్రాక‌ర్స్‌ను కాల్చేందుకు మాత్ర‌మే బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ట‌పాసుల‌ను కూడా కేవ‌లం రెండు గంట‌ల్లోనే కాల్చాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.
 
దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ట‌పాసులు కాల్చాల‌ని ప‌శ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాక‌ర్స్‌పై బ్యాన్ విధించారు. 
 
ట‌పాసులు కాల్చ‌డంతో విడుద‌ల‌య్యే హానికార‌క ర‌సాయ‌న‌లు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉండే కోవిడ్‌-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మ‌రింత క్షీణింప‌చేస్తుంద‌నే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments