Webdunia - Bharat's app for daily news and videos

Install App

G20 సదస్సు.. కోతుల్ని తరిమే పనిలో ఢిల్లీ సర్కారు.. పసందైన విందు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (20:29 IST)
G20 సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబవుతోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చింపాజీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలో ఢిల్లీలో జీ 20 దేశాల కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 
 
ఇందుకోసం అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు కోతులు అడ్డుగా మారాయి. అందుకే ఢిల్లీ సర్కాకు సుందరీకరణతో పాటు కోతుల్ని తరిమే పనులో పడింది. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి లంగూర్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.   
 
అలాగే ఈ సమ్మిట్ కోసం కెనడియన్, జపాన్ ప్రధానులు తమ ప్రతినిధులతో బస చేసే న్యూ ఢిల్లీ హోటల్, గదులలో బుల్లెట్ ప్రూఫ్ గాజు, లైవ్ పియానో ​​సంగీతం, వంటలలో మిల్లెట్ల టచ్‌తో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.
 
సెప్టెంబరు 9,10 తేదీలలో, G20 సమ్మిట్ జరుగుతుంది. సందర్శకులకు వసతి కల్పించడానికి అనేక హోటళ్ళు రిజర్వు చేయబడ్డాయి. న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బస చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments