Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్పకు ఏమైంది.. అలా రోడ్డుపైనే నిద్రించారు..?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (15:33 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాత్రంతా రోడ్డుపై నిద్రించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు రాత్రంతా రోడ్డుపై నిద్రించి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మాజీ సీఎం రోడ్డుపై నిద్రించి.. ఆందోళన చేపట్టారు. 
 
ఇంతకీ ఈ రోడ్డుపై నిద్రించే ఆందోళన ఎందుకంటే.. కర్ణాటక సర్కారు చందూర్ అనే ప్రాంతంలో 3,600 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని జేఎస్‌డబ్ల్యూ అనే స్టీల్ ప్లాంట్‌ అమ్మేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో అవినీతి చోటుచేసుకుందని బీజేపీ నేతలు బెంగళూరులో రాత్రినక పగలనక ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా రాత్రి కూడా కొనసాగింది. రోడ్డుపైనే యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు కూడా నిద్రించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం