Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్పకు ఏమైంది.. అలా రోడ్డుపైనే నిద్రించారు..?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (15:33 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాత్రంతా రోడ్డుపై నిద్రించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు రాత్రంతా రోడ్డుపై నిద్రించి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మాజీ సీఎం రోడ్డుపై నిద్రించి.. ఆందోళన చేపట్టారు. 
 
ఇంతకీ ఈ రోడ్డుపై నిద్రించే ఆందోళన ఎందుకంటే.. కర్ణాటక సర్కారు చందూర్ అనే ప్రాంతంలో 3,600 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని జేఎస్‌డబ్ల్యూ అనే స్టీల్ ప్లాంట్‌ అమ్మేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో అవినీతి చోటుచేసుకుందని బీజేపీ నేతలు బెంగళూరులో రాత్రినక పగలనక ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా రాత్రి కూడా కొనసాగింది. రోడ్డుపైనే యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు కూడా నిద్రించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం