Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్పకు ఏమైంది.. అలా రోడ్డుపైనే నిద్రించారు..?

BS Yeddyurappa
Webdunia
శనివారం, 15 జూన్ 2019 (15:33 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాత్రంతా రోడ్డుపై నిద్రించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు రాత్రంతా రోడ్డుపై నిద్రించి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మాజీ సీఎం రోడ్డుపై నిద్రించి.. ఆందోళన చేపట్టారు. 
 
ఇంతకీ ఈ రోడ్డుపై నిద్రించే ఆందోళన ఎందుకంటే.. కర్ణాటక సర్కారు చందూర్ అనే ప్రాంతంలో 3,600 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని జేఎస్‌డబ్ల్యూ అనే స్టీల్ ప్లాంట్‌ అమ్మేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో అవినీతి చోటుచేసుకుందని బీజేపీ నేతలు బెంగళూరులో రాత్రినక పగలనక ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా రాత్రి కూడా కొనసాగింది. రోడ్డుపైనే యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు కూడా నిద్రించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం