Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు..

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:26 IST)
క్షణికావేశం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత చెల్లెలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు కసాయి అన్నయ్య. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్‌ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి చెల్లెలు శశికళకు వివాహం కాగా, ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే ఓ విషయంపై అన్నాచెల్లెకు మధ్య వాగ్వాదం నెలకొంది.
 
అది చినికి చినికి పెద్దదైంది. దీంతో ఆవేశంతో రగిలిపోతున్న అన్న... చెల్లెల్ని కత్తితో పొడవడంతో చనిపోయింది. అనంతరం కత్తితో పాటు మహంతేష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. చెల్లెలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments