Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపంలో వధువుకు వాంతులు.. వరుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
బుధవారం, 20 మే 2020 (19:34 IST)
బెంగళూరులో ఒకే కార్యాలయంలో పనిచేసే ఓ జంట ప్రేమించుకుంది. పెళ్లి పీటలు కూడా ఎక్కింది. అయితే పెళ్ళిలో వధువు వాంతులు చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నామని ఆనందంలో మునిగిన ఆ జంటను వాంతులు వేరు చేశాయి.

వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపంలో  పెళ్లి జరుగుతుండగా.. వధువు నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కూడా కట్టాడు. ఆ ప్రాంతం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది. కానీ.. ఇంతలోనే పెళ్లి కూతురు వాంతులు చేసుకుంది.
 
పెళ్లి మండపంలోనే పెళ్లి పీటల మీద ఉండగానే ఆమెకు వాంతులు అయ్యాయి. అంతే.. వరుడికి అనుమానం వచ్చింది. వధువుకు వాంతులు ఎందుకయ్యాయోనని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు తెలియకుండా కన్యత్వ పరీక్షలు చేయించాడు. గర్భాధారణ పరీక్షలు చేయించాడు. అయితే.. గ్యాస్టో సమస్యల కారణంగా వాంతులు జరిగాయని డాక్టర్లు తెలిపారు. 
 
అయితే.. తనకు కన్యత్వ, గర్భాధారణ పరీక్షలను వరుడు చేయించాడని తెలుసుకున్న వధువు అలాంటి వ్యక్తితో కాపురం చేయనని తేల్చి చెప్పేసింది. పెళ్లి రోజే ఇంత అనుమానం పెంచుకున్న వ్యక్తితో జీవితాంతం ఎలా బతికేదని వెంటనే విడాకులకు దరఖాస్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం