Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ 10, 12 పరీక్షా ఫలితాలు విడుదల.. 31,14,821 మంది రాశారు(Video)

Webdunia
గురువారం, 2 మే 2019 (13:15 IST)
సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2019 సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ అనే వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీబీఎస్ఈరిజల్ట్స్‌డాట్ఎన్ఐసిడాట్‌ఇన్ అనే వెబ్‌సైట్‌లోనూ పొందవచ్చు.


సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను 2018-19 సంవత్సరానికి గాను.. ఫిబ్రవరి-మార్చి 2019 నెలల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
దేశ వ్యాప్తంగా 31,14,821 మంది విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలను రాశారు. ఇందులో 28 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. ఈ పరీక్షలు 4,974 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. ఇంకా విదేశాల్లో 78 సెంటర్లలో ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించింది.

ఇందులో ఇంటర్ విద్యార్థులు మాత్రం 13లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12 ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. 
 
ఈ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా సీబీఎస్‌ఈడాట్ఎగ్జామ్‌రిజల్ట్స్‌డాట్‌నెట్, సీబీఎస్‌ఈరిజల్ట్స్‌డాట్‌ఎన్ఐసి‌డాట్ఇన్, రిజల్ట్స్‌డాట్‌జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌సైట్లలో కూడా ఫలితాలను పొందవచ్చునని సీబీఎస్ఈ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments