Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ ఘటన.. బ్లడ్ క్యాన్సర్.. ఐదేళ్ల బాలుడిని గంగలో ముంచేశారు..

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (17:11 IST)
Boy
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ నయమవుతుందని చిన్నారిని గంగలో ముంచింది. ఉత్తరాఖండ్ - ఢిల్లీకి చెందిన రవి (5) అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్‌ రావడంతో గంగలో ముంచితే క్యాన్సర్‌ నయమవుతుందని అతని అత్త సుధా గంగలో ఐదు నిమిషాలు ముంచింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి బయటకి తీస్తే అప్పటికే బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్‌కు వచ్చారు. ఐదేళ్ల బాలుడితోపాటు, తల్లిదండ్రులు, మేనత్త, బంధువులు గంగానది దగ్గరకు వచ్చారు. బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు సమాచారం. అయితే.. బాలుడిని గంగానదిలో తలకిందులుగా నీళ్లలో ముంచారు. చుట్టుపక్కల వారు ఆమెను వారిస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు.
 
చివరకు ఒక భక్తులు వచ్చి బాలుడిని ఆమె నుంచి బలవంతంగా బైటకు తీసి, ఒడ్డుమీదకు తీసుకొచ్చాడు. అప్పటికి బాలుడు మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments