Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ ఘటన.. బ్లడ్ క్యాన్సర్.. ఐదేళ్ల బాలుడిని గంగలో ముంచేశారు..

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (17:11 IST)
Boy
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ నయమవుతుందని చిన్నారిని గంగలో ముంచింది. ఉత్తరాఖండ్ - ఢిల్లీకి చెందిన రవి (5) అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్‌ రావడంతో గంగలో ముంచితే క్యాన్సర్‌ నయమవుతుందని అతని అత్త సుధా గంగలో ఐదు నిమిషాలు ముంచింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి బయటకి తీస్తే అప్పటికే బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్‌కు వచ్చారు. ఐదేళ్ల బాలుడితోపాటు, తల్లిదండ్రులు, మేనత్త, బంధువులు గంగానది దగ్గరకు వచ్చారు. బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు సమాచారం. అయితే.. బాలుడిని గంగానదిలో తలకిందులుగా నీళ్లలో ముంచారు. చుట్టుపక్కల వారు ఆమెను వారిస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు.
 
చివరకు ఒక భక్తులు వచ్చి బాలుడిని ఆమె నుంచి బలవంతంగా బైటకు తీసి, ఒడ్డుమీదకు తీసుకొచ్చాడు. అప్పటికి బాలుడు మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments