Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ ఘటన.. బ్లడ్ క్యాన్సర్.. ఐదేళ్ల బాలుడిని గంగలో ముంచేశారు..

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (17:11 IST)
Boy
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ నయమవుతుందని చిన్నారిని గంగలో ముంచింది. ఉత్తరాఖండ్ - ఢిల్లీకి చెందిన రవి (5) అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్‌ రావడంతో గంగలో ముంచితే క్యాన్సర్‌ నయమవుతుందని అతని అత్త సుధా గంగలో ఐదు నిమిషాలు ముంచింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి బయటకి తీస్తే అప్పటికే బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్‌కు వచ్చారు. ఐదేళ్ల బాలుడితోపాటు, తల్లిదండ్రులు, మేనత్త, బంధువులు గంగానది దగ్గరకు వచ్చారు. బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు సమాచారం. అయితే.. బాలుడిని గంగానదిలో తలకిందులుగా నీళ్లలో ముంచారు. చుట్టుపక్కల వారు ఆమెను వారిస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు.
 
చివరకు ఒక భక్తులు వచ్చి బాలుడిని ఆమె నుంచి బలవంతంగా బైటకు తీసి, ఒడ్డుమీదకు తీసుకొచ్చాడు. అప్పటికి బాలుడు మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments