Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:39 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు అంతా ఇంతా కాదు. తాజాగా యూపీ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు పది నుంచి 20 మంది గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు. 
 
అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండని.. ఇంకా వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాలో మృతదేహాలను వేలాడదీయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఫేస్‌బుక్‌‌లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇంకా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టును సునీతా సింగ్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం