Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలు మరిచి విగ్రహాలపై దృష్టిసారించారు.. అందుకే ఓడాం : బీజేపీ ఎంపీ

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (14:50 IST)
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విస్మరించి విగ్రహాల ఏర్పాటు, ఆలయాల నిర్మాణంపైనే దృష్టిసారించారనీ అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినట్టు బీజేపీ ఎంపీ సంజయ్ కేకడే అభిప్రాయపడ్డారు. 
 
ఈయన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తప్పదనే విషయం తమ పార్టీ నేతలందరికీ తెలుసన్నారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడమే తమను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. 
 
ముఖ్యంగా, గత 2014 ఎన్నికల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారనీ, కానీ, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారనీ ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments