Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలు మరిచి విగ్రహాలపై దృష్టిసారించారు.. అందుకే ఓడాం : బీజేపీ ఎంపీ

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (14:50 IST)
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విస్మరించి విగ్రహాల ఏర్పాటు, ఆలయాల నిర్మాణంపైనే దృష్టిసారించారనీ అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినట్టు బీజేపీ ఎంపీ సంజయ్ కేకడే అభిప్రాయపడ్డారు. 
 
ఈయన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తప్పదనే విషయం తమ పార్టీ నేతలందరికీ తెలుసన్నారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడమే తమను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. 
 
ముఖ్యంగా, గత 2014 ఎన్నికల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారనీ, కానీ, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారనీ ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments