Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర: అగ్నివేష్‌

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (08:49 IST)
దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సామాజిక వేత్త అగ్నివేష్‌ ధ్వజమెత్తారు. విజయవాడలో సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజాగర్జన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు, ముస్లింల మధ్య బీజేపీ విబేధాలు సృష్టిస్తోందని ఆరోపించారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రుజువు చేసుకున్నాయని అగ్నివేష్‌ చెప్పారు. ఈ సభలో స్వామి అగ్నివేష్‌, సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని, గద్దె రామ్మోహన్‌ హాజరైనారు.
 
రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన
పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగిస్తూ సీఏఏ అంశాన్ని ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లింది. విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావించగానే విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. నినాదాలతో సభను హోరెత్తిస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రపతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments