Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర: అగ్నివేష్‌

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (08:49 IST)
దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సామాజిక వేత్త అగ్నివేష్‌ ధ్వజమెత్తారు. విజయవాడలో సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజాగర్జన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు, ముస్లింల మధ్య బీజేపీ విబేధాలు సృష్టిస్తోందని ఆరోపించారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రుజువు చేసుకున్నాయని అగ్నివేష్‌ చెప్పారు. ఈ సభలో స్వామి అగ్నివేష్‌, సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని, గద్దె రామ్మోహన్‌ హాజరైనారు.
 
రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన
పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగిస్తూ సీఏఏ అంశాన్ని ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లింది. విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావించగానే విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. నినాదాలతో సభను హోరెత్తిస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రపతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments