Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్రహ నిమజ్జనంలో అపశృతి... ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (20:06 IST)
గణేశ విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, డొమినియా ఖండలో.. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు చెరువులోకి దిగారు. 
 
అయితే చెరువులో దిగిన ఐదుగురు బాలికల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని పోలీసుల విచారణలో తేలింది. మరో ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments