విగ్రహ నిమజ్జనంలో అపశృతి... ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (20:06 IST)
గణేశ విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, డొమినియా ఖండలో.. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు చెరువులోకి దిగారు. 
 
అయితే చెరువులో దిగిన ఐదుగురు బాలికల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని పోలీసుల విచారణలో తేలింది. మరో ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments