Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుపాటు.. ఒక్క రోజే 16 మంది మృతి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:11 IST)
బీహార్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం పిడుగుపాటుకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 16 మంది మరణించారని అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనతో జూన్ నెలలోనే పిడుగుపాటు వల్ల మొత్తం 36 మంది మృతిచెందారని వెల్లడించారు. మృతుల కుంటుంబాలకు సీఎం నితీష్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.
 
కాగా జూన్ 18,19 తేదీల్లో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా బీహార్ లో పిడుగు పాటుకి ఒక్క జూన్ నెలలోనే 36మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే జూన్ 21న పూర్నియా, ఖాగారియా, సహార్సాల్లో పిడుగు పడి ముగ్గురు చనిపోయారు. అలా ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు 36మంది ప్రాణాలుకోల్పోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments