Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:09 IST)
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూలై 7వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీటిని జూలై 20వ తేదీన పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే జూలై 22వ తేదీవరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉంటుంది. 
 
అదే రోజు కౌంటింగ్ చేపడుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతుంది. ఆ తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు, ప్రస్తుత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments