Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:09 IST)
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూలై 7వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీటిని జూలై 20వ తేదీన పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే జూలై 22వ తేదీవరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉంటుంది. 
 
అదే రోజు కౌంటింగ్ చేపడుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతుంది. ఆ తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు, ప్రస్తుత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments