Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:09 IST)
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూలై 7వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీటిని జూలై 20వ తేదీన పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే జూలై 22వ తేదీవరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉంటుంది. 
 
అదే రోజు కౌంటింగ్ చేపడుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతుంది. ఆ తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు, ప్రస్తుత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments