కన్నబిడ్డపై అత్యాచారం.. ఉరేసి హత్య.. కిరాతక తండ్రికి ఉరిశిక్ష

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (13:07 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కన్నకుమార్తె తనకు పుట్టలేదని.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చిన కిరాతక తండ్రికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల కుమార్తె వుంది. కానీ అతడు ఆ బిడ్డ తనది కాదంటూ భార్యతో తరచూ గొడవపడే వాడు. ఈ క్రమంలో కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017, మార్చి 15వ తేదీన అర్థరాత్రి బాలికను ఉరేసి హత్యకు పాల్పడ్డాడు. 
 
కానీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ పాప నిందితుడి బిడ్డేనని తేలింది. ఇంకా అతడే ఆ బాలికను హత్య చేశాడని తేలడంతో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతనికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments