Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రలేఖ కన్నుమూత...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (19:28 IST)
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అవిశేష్ దాల్మియా మాతృమూర్తి శ్రీమతి చంద్రలేఖ కన్నుమూశారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఈమె బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, స్వర్గీయ జగ్‌మోహన్ దాల్మియా సతీమణి.
 
గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఐతే మూడు నెలలుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం మూడు ఆస్పత్రులలో చేర్పించి అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments