Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రలేఖ కన్నుమూత...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (19:28 IST)
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అవిశేష్ దాల్మియా మాతృమూర్తి శ్రీమతి చంద్రలేఖ కన్నుమూశారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఈమె బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, స్వర్గీయ జగ్‌మోహన్ దాల్మియా సతీమణి.
 
గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఐతే మూడు నెలలుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం మూడు ఆస్పత్రులలో చేర్పించి అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments