Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త కుప్పలో రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (11:29 IST)
దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు బయటపడటం స్థానికంగా కలకలం రేగింది. మొత్తం రూ.23 నోట్ల బండిల్స్‌ ఈ చెత్త కుప్పలో కనిపించాయి. సల్మాన్ షేక్ అనే వ్యక్తి నగర శివారులో ఈ నెల ఒకటో తేదీన చెత్త తొలగిస్తుండగా, ఈ నోట్లు కనిపించడంతో ఆయన విస్తుపోయాడు.
 
ఆ తర్వాత ఈ నోట్లను ఇంటికి తీసుకెళ్లాడు. నవంబరు 5వ తేదీన ఆ మొత్తాన్ని తాను పని చేసే కంపెనీ యజమాని బొప్పాకు అప్పగించాడు. ఆ తర్వాత బొప్పా, స్థానిక సమాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి వెళ్లి బెంగళూరు పోలీసు కమిషనరును కలిసి విషయాన్ని వివరించారు. 
 
దీంతో, ఆయన కేసు దర్యాప్తు చేయమని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని ఆర్బీఐకి పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments