Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (18:11 IST)
బెంగళూరులో గత నెలలో 42 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి 10 మంది విదేశీయులు సహా 64 మంది నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి దయానంద తెలిపారు. 
 
బెంగళూరు నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 140 కిలోల గంజాయి, 1 కిలో గంజాయి నూనె, 609 గ్రాముల నల్లమందు, 770 గ్రాముల హెరాయిన్, 2.436 కిలోల చరస్, 509 గ్రాముల కొకైన్, 5.397 కిలోల ఎండీఎంఏ, 2569 ఎల్‌ఎస్‌డి స్ట్రిప్, 11,908 ఎక్స్‌టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అరెస్టయిన నిందితుల నుంచి 6.725 కిలోల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
సీసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. రేవ్ పార్టీ కేసును విచారించిన సీసీబీ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించిందని తెలిపారు. సీసీబీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అధికారులపై ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను వివిధ ఏజెన్సీలు విచారిస్తున్నాయి. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఇలా చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments