Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో లాటరీ టిక్కెట్ కొన్నాడు.. రూ.44 కోట్ల ప్రైజ్ మనీ గెలిచాడు..

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:52 IST)
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌కు 44 కోట్ల రూపాయల బహుమతిని గెలుచుకున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్ గల్ఫ్ దేశమైన అబుదాబిలో ఆన్‌లైన్‌లో విక్రయించే లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. 
 
ఈ స్థితిలో 3వ తేదీన రాఫెల్‌ను నిర్వహించగా.. అరుణ్‌కుమార్‌కు భారత కరెన్సీలో 44 కోట్ల రూపాయల అంటే 20 మిలియన్ దిర్హామ్‌లు మొదటి బహుమతి లభించాయి. ఈ విషయాన్ని లాటరీ కంపెనీ వారికి తెలియజేసేందుకు ఫోన్ చేయగా.. ఆన్‌లైన్ మోసమని భావించి ఆ నంబర్‌ను బ్లాక్ చేశాడు. 
 
ఆ తర్వాత మరో నంబర్ నుంచి సంప్రదించగా.. తనకు బహుమతి వచ్చిన మాట వాస్తవమేనని, ప్రైజ్ మనీని నేరుగా లేదా బ్యాంకు ద్వారా అందుకోవచ్చని తెలియజేశారు. దీంతో అరుణ్ కుమార్ ఎగిరి గంతేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments