బీటెక్ చేసినా ఉద్యోగం రాలేదని బ్రిడ్జి పైనుంచి దూకేశాడు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:30 IST)
పీజీలు పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు కరువైపోయాయి. ఉద్యోగ పోరాటంలో బలైపోతున్నవారు ఎంతోమంది. అప్పులు చేసి చదివి ఉద్యోగాలు రాకపోతే కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగి తిప్పలు పడి చివరికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కి చెందిన 30 ఏళ్ల ఒక వ్యక్తి ఢిల్లీలోని విహార్‌ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఘటనా స్థలంలో పోలీసులకు అతడి డైరీ దొరకడంతో వివరాలు తెలుసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన ఆ వ్యక్తి రెండిన్నర సంవత్సరాల క్రితం ఉద్యోగ వేట కోసం ఢిల్లీ వచ్చాడు. వచ్చిన నాటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాళ్లరిగేలా తిరగని చోటు లేదు, పడని పాటు లేదు. నిరాశ చెందిన అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments