Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (13:11 IST)
భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు. ఆమె పేరు అశ్వనీ. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. అశ్వనీకి సంవత్సరం క్రితం డాక్టర్ రోహిత్‌తో పెళ్లయింది.
 
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చిన కారణంగా అశ్వని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భర్త ఆమెకు విడాకుల నోటిసును ఇంటికి పంపించాడు. ఈ ఆవేదనను తట్టుకోలేక అశ్వినీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో సారీ అని రాసిపెట్టింది. 
 
అశ్వనీ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments