Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనున్న బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ టెంపుల్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:27 IST)
చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో ఒకటైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుడి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని బద్రీ–కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తాప్లియాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

శీతాకాలంలో మంచు కారణంగా ఆలయాన్ని దాదాపు ఆరు నెలల పాటు మూసేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో మంచు ఎక్కువగా కురవడంతో చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో భాగమైన కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కూడా మూసేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments