Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు వ్యతిరేకించే ఆహారాన్నే వాజ్‌పేయి ఇష్టంగా తినేవారు : గోవా పీసీసీ చీఫ్

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:27 IST)
గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధాని వాజ్‌పేయి అమిత ఇష్టంగా ఆరగించేవారనీ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్న ఆహారాన్ని మాజీ ప్రధాని వాజపేయి ఎంతో ఇష్టంగా తినేవారని చెప్పారు. నిజానికి వాజ్‌పేయి మరికొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నట్టయితే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదన్నారు. 
 
ఇపుడు మతం పేరుతో ప్రజల్ని విభజించే చర్యలను ఆయన అడ్డుకునేవారు. ప్రజలు ఏం తినాలి.. ఏం తినకూడదు అంటూ ఆదేశించే వ్యక్తుల ఆటలను వాజపేయి ఏ మాత్రం సాగనిచ్చేవారు. ప్రస్తుతం ఏదైతే తినకూడదని వీళ్లు (బీజేపీ) చెబుతున్నారో.. వాటిని ఆయన ఇష్టపూర్వకంగా తినేవారు. తాను ఏం తింటున్నాననే విషయాన్ని ధైర్యంగా ఆయన చెప్పుకునేవారు అని గిరిష్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments