Webdunia - Bharat's app for daily news and videos

Install App

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండా.. ఎక్కడ?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (10:15 IST)
దేశంలో శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోట ప్రాకారాల నుంచి లదాక్ సరిహద్దు వరకు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. లడక్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండాను ఎగురవేశారు.

లడక్‌లో వాస్తవ నియంత్రణ రేఖపై కొంతకాలంగా భారత్‌, చైనా మధ్య వివాదం కొనసాగుతోంది. పెన్‌గోంగ్ నది ఒడ్డున ఐటీబీపీ సిబ్బంది 2020 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.
 
దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. కుల, మత, లింగ వివక్షతలేని సమాజ స్తాపనకు కృషిచేస్తూ.. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments