Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 90వేలకు చేరిన కేసులు

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (09:49 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా...పది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 684కి చేరింది. 
 
జీహెచ్‌ఎంసీలో 394, మేడ్చెల్ 174, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్101, రంగారెడ్డి 131, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, జగిత్యాల 61, సిద్ధిపేట 60 కేసులు నమోదయ్యాయి. అలాగే 1912 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
దీంతో ఇప్పటివరకు 66196 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 023,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259కు చేరినట్లు వైద్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కొత్తగా 1912 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 66,196 మంది పూర్తిగా కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments