Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పార్టీ హోదాను కోల్పోనున్న కాంగ్రెస్ పార్టీ?

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:52 IST)
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఘోర పరాభవనాన్ని చవిచూసింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలు కారణంగా పంజాబ్‌లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఐదు రాష్ట్రాల ఓటమితో ఆ పార్టీ జాతీయ హోదాకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలుకావడం సాధారణ అంశంగా మారింది. 
 
2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇపుడు కేవలం రెండు రాష్ట్రాలకో పరిమితం కానుంది. కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉండనుంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments