Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:48 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్‌పై దౌత్యయుద్ధం ప్రకటించింది. సరిహద్దులను మూసివేసింది. సింధూ జలాల ఒప్పందం, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే పాకిస్థాన్‌కు జై కొట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు ఆ రాష్ట్ర బీజేపీ పాలిత ముఖ్యమంత్రి హిమంత వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని తెలిపింది. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగ మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments