Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫ్లాట్లలో రూ. 49.8 కోట్లా, అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు: అర్పితా ముఖర్జీ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:53 IST)
బడా వ్యక్తులు కుంభకోణాలను చూస్తే కళ్లు తిరిగిపోతుంటాయి. కోట్ల రూపాయలు వెనకేసేస్తారు. బెంగాల్ మాజీమంత్రి పార్థ ఛటర్జీ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ కుంభకోణంలోనూ ఇలాంటి సంచలన విషయాలే బయటపడుతున్నాయి. కోల్‌కతాలోని తన ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న నగదు తనది కాదని అరెస్టైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ పేర్కొన్నారు.

 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఆమె ఈ మేరకు వెల్లడించారు. టోలీగంజ్, బెల్ఘరియాలోని తన రెండు ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న రూ. 49.8 కోట్ల నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు... ఆ డబ్బును తను లేని సమయంలో పెట్టి వుంటారనీ, దాని గురించి తనకు తెలియదని ముఖర్జీ చెప్పినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది.

 
గత నెల, కోల్‌కతాలో జరిగిన దాడుల తర్వాత SSC రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి బెంగాల్ మాజీ మంత్రితో పాటు అర్పితా ముఖర్జీని అరెస్టు చేశారు. ఈడీ సోదాల్లో కోట్ల విలువైన నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments