Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (19:49 IST)
హరియాణా జింద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది యువకులు మరణించారు. హిస్సార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిస్సార్లో జరుగుతున్న నియామకాల్లో పాల్గొన్న యువకులు శారీరక, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సమాచారం. అనంతరం ఓ ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమయంలో హాన్సీ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ సహా 10 మంది అక్కడిక్కడే మరణించారు.

మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారిలో ముగ్గురుని పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఆనవాళ్ల కోసం సమీప గ్రామాలకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments