Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (19:49 IST)
హరియాణా జింద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది యువకులు మరణించారు. హిస్సార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిస్సార్లో జరుగుతున్న నియామకాల్లో పాల్గొన్న యువకులు శారీరక, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సమాచారం. అనంతరం ఓ ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమయంలో హాన్సీ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ సహా 10 మంది అక్కడిక్కడే మరణించారు.

మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారిలో ముగ్గురుని పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఆనవాళ్ల కోసం సమీప గ్రామాలకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments