Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాణ స్వీకార సమయంలోనే అనారోగ్యంతో జయలలిత

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (17:14 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చనిపోయారు. ఆమె 60 రోజులకుపైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. అయితే, ఆమె మృతిపై పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయి. వీటిపై నిగ్గు తేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలుగా విచారణ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో జయలలితకు చికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన అపోలో డాక్టర్ బాబు మనోహర్ సంచలన విషయాలను జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు వెల్లడించారు. 
 
2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే జయలలిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని, ఆమె తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేదని తెలిపారు. దీంతో జయలలితను మరింత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశామని తెలిపారు. రోజుకు 16 గంటల పాటు పని చేస్తున్నందున విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టమని జయలలిత చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబరు 5వ తేదీ 2016న గుండెపోటు వచ్చి మరణించారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments