Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న అంతర్వేది రథాన్ని ప్రారంభిచనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:45 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చకేదారితీసింది. విపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి, అంతర్వేదికి కొత్త రథం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రథం తయారీ పనులు ఇపుడు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ రథాన్ని ఆలయానికి అప్పగించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి రానున్నారు. ఆయన 11.20కి హెలికాప్టర్‌లో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. 11.30కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని సందర్శిస్తారు. అనంతరం స్వామివారిని, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12.10 గంటలకు ఆలయ నూతన రథాన్ని ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments