Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న అంతర్వేది రథాన్ని ప్రారంభిచనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:45 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చకేదారితీసింది. విపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి, అంతర్వేదికి కొత్త రథం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రథం తయారీ పనులు ఇపుడు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ రథాన్ని ఆలయానికి అప్పగించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి రానున్నారు. ఆయన 11.20కి హెలికాప్టర్‌లో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. 11.30కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని సందర్శిస్తారు. అనంతరం స్వామివారిని, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12.10 గంటలకు ఆలయ నూతన రథాన్ని ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments