Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న అంతర్వేది రథాన్ని ప్రారంభిచనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:45 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చకేదారితీసింది. విపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి, అంతర్వేదికి కొత్త రథం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రథం తయారీ పనులు ఇపుడు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ రథాన్ని ఆలయానికి అప్పగించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి రానున్నారు. ఆయన 11.20కి హెలికాప్టర్‌లో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. 11.30కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని సందర్శిస్తారు. అనంతరం స్వామివారిని, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12.10 గంటలకు ఆలయ నూతన రథాన్ని ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments