19న అంతర్వేది రథాన్ని ప్రారంభిచనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:45 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చకేదారితీసింది. విపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి, అంతర్వేదికి కొత్త రథం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రథం తయారీ పనులు ఇపుడు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ రథాన్ని ఆలయానికి అప్పగించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి రానున్నారు. ఆయన 11.20కి హెలికాప్టర్‌లో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. 11.30కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని సందర్శిస్తారు. అనంతరం స్వామివారిని, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12.10 గంటలకు ఆలయ నూతన రథాన్ని ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments