Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కామాంధులు ఆ చిన్నారిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 20 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
 
ఇక బాధితురాలి మృతదేహాన్ని సింఘాయ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు. ఆమె తలకు తీవ్రగాయాలైనట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. పాతకక్షల కారణంగా గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. 
 
ఇదే విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటీవల తన గ్రామానికి వెలుపల 17 ఏళ్ల బాలిక చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తును పూరించడానికి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె గ్రామం నుండి 200 మీటర్ల దూరంలో ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కంటే ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments