Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కామాంధులు ఆ చిన్నారిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 20 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
 
ఇక బాధితురాలి మృతదేహాన్ని సింఘాయ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు. ఆమె తలకు తీవ్రగాయాలైనట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. పాతకక్షల కారణంగా గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. 
 
ఇదే విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటీవల తన గ్రామానికి వెలుపల 17 ఏళ్ల బాలిక చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తును పూరించడానికి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె గ్రామం నుండి 200 మీటర్ల దూరంలో ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కంటే ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments